మణిపూర్ నుంచి తన భారత్ జోడో యాత్ర 2.0ని ప్రారంభించినందుకు రాహుల్ గాంధీకి చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ కృతజ్ఞతలు తెలిపినట్లు చెప్పడానికి ఎటువంటి ఆధారాలు లేవు.
రాహుల్ గాంధీ తన భారత్ జోడో యాత్రకు కొనసాగింపుగా చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్ర ఇటీవల మణిపూర్ నుంచి…