Browsing: Telugu

Fake News

సంగారెడ్డి జిల్లాలో 70% వడ్ల కొనుగోలు పూర్తయిందని హరీష్ రావు చేసిన వ్యాఖ్యలని వక్రీకరించి షేర్ చేస్తున్నారు

By 0

‘వానాకాలానికి సంబంధించి ఇప్పటివరకి 70% వడ్లను కొన్నట్టు తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీష్ రావు మీడియాతో అన్నాడని, కాని సివిల్…

Fake News

తెలంగాణ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయడం లేదని కేసీఆర్‌కు వ్యతిరేకంగా ప్రదర్శిస్తున్న ఈ బ్యానర్ మార్ఫ్ చేయబడింది

By 0

పండిన పంట కొననప్పుడు 24 గంటల కరెంటు, లక్ష కోట్ల ప్రాజెక్టులు ఎందుకని ఒక రైతు కేసీఆర్‌ను ప్రశ్నిస్తూ ప్లకార్డ్ పట్టుకొని…

Fake News

వీడియో గేమ్స్, అండర్ వాటర్ పార్కులలోని శిల్పాలని ద్వారక నగరంలో కనుగొన్న శిల్పాలని షేర్ చేస్తున్నారు

By 0

సముద్ర గర్భంలో మునిగిపోయిన ద్వారకా నగరం యొక్క దృశ్యాలు, అంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ అవుతోంది. నీటిలో…

Fake News

“లౌకికవాదం భారతదేశాన్ని, దాని గొప్పతనాన్ని నాశనం చేస్తోంది” అని దలైలామా అనలేదు

By 0

“భారతదేశం ఒక గొప్ప హిందూ దేశం, కానీ లౌకికవాదం భారతదేశాన్ని మరియు దాని గొప్పతనాన్ని నాశనం చేస్తోంది, హిందుత్వ మాత్రమే…

Fake News

కర్ణాటకలో ఒమిక్రాన్‌ వేరియంట్‌ కేసు ఇంకా ధ్రువీకరణ కాలేదు; అలాగే లాక్‌డౌన్ విధించే ఆలోచన లేదని ముఖ్యమంత్రి స్పష్టం చేసారు

By 0

వివరణ (DECEMBER 3, 2021):భారతదేశంలో మొదటి రెండు ఒమిక్రాన్‌ కేసులు కర్ణాటకలో రిపోర్ట్ అయ్యాయి అని 02 December 2021న కేంద్ర ఆరోగ్య…

Fake News

‘మొర్లమెకం’ అనే వింత జంతువు ఒక బాలుడిపై దాడి చేసి సగం కాలు తినేసిందని షేర్ చేస్తున్న ఈ మెసేజ్ ఫేక్

By 0

మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో ‘మొర్లమెకం’ అనే వింత జంతువు ఒక బాలుడిపై దాడి చేసి కాలు సగం తినేసిందని ఒక…

Fake News

ఉత్తరప్రదేశ్‌లో అధికారానికి వస్తే అయోధ్య పేరు మారుస్తానని అఖిలేష్ యాదవ్ ప్రకటించలేదు

By 0

“మేము గెలిస్తే అయోధ్య పేరు మార్చి మొఘలుల పేరు పెడతాం”, అని సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ పేర్కొన్నట్టు…

Fake News

ఒమిక్రాన్‌ తీవ్రత నేపథ్యంలో తెలంగాణలో 02 డిసెంబర్ నుండి విద్యాసంస్థలు బంద్ అని వస్తున్న వార్తల్లో నిజంలేదు

By 0

దేశంలో ఒమిక్రాన్‌ తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణలో 02 డిసెంబర్ నుండి విద్యాసంస్థలు ముసేయాలని క్యాబినెట్ నిర్ణయించిందని విద్యాశాఖ మంత్రి…

Fake News

భారత దేశంలో నివసిస్తున్న 200 మంది క్రైస్తవ మిషనరీలను 24 గంటల్లో చంపబోతునట్టుగా షేర్ చేస్తున్న మెసేజ్ ఫేక్

By 0

భారత దేశంలోని చర్చిలపై, క్రిస్టియన్ మిషనరీలపై హింసాత్మక దాడులు చోటుచేసుకుంటున్నాయి, అంటూ సోషల్ మీడియాలో ఒక పోస్టు షేర్ అవుతుంది.…

1 216 217 218 219 220 414