గత ప్రభుత్వాలు ఇష్యూ చేసిన ఆయిల్ బాండ్స్ కి సంబంధించి 2014 నుండి ఇప్పటివరకు మోదీ ప్రభుత్వం సగటున సంవత్సరానికి రూ. 10,528 కోట్ల చెల్లించింది.
కాంగ్రెస్ ప్రభుత్వం పెట్రోల్ మీద చేసిన అప్పులకు సంబంధించి మోదీ ప్రభుత్వం ప్రతీ సంవత్సరం ఇరవై వేల కోట్లు చెల్లిస్తుందని…