భారతదేశంలో పేదలు ఇస్లాంను మనస్పూర్తిగా స్వీకరించారని, కత్తితో బెదిరిస్తే మతం మారలేదని స్వామి వివేకానంద అన్నట్టు ఎటువంటి ఆధారాలు లేవు
“భారతదేశంలో పేదవారిలో అధిక భాగం ముసల్మానులున్నారు. ఎందుచేత? వారిని కత్తితో బెదిరించి మతం మార్పించారన్నది అర్థం లేని మాట. జమిందారుల…