
ఆంధ్రప్రదేశ్ లోని ప్రతి ప్రభుత్వ ఉద్యోగి తమ పిల్లలని ప్రభుత్వ విద్యాలయాల్లోనే చదివించాలన్న వార్తలో నిజం లేదు.
ఆంధ్రప్రదేశ్ లోని ప్రతి ప్రభుత్వ ఉద్యోగి తమ పిల్లలని ప్రభుత్వ విద్యాలయాల్లోనే చదివించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన వై.ఎస్.జగన్ ప్రకటించారు…