
వై.ఎస్.భారతికి సంబంధించి తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా సెల్ను తప్పుబడుతూ నారా బ్రాహ్మణి చేసిన ట్వీట్ అంటూ షేర్ చేస్తున్న ఈ ఫోటో మార్ఫ్ చేయబడినది
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి భార్య వై.ఎస్.భారతి ఫోటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడాన్ని…