
సంబంధం లేని పాత వీడియోని ఒడిశా రైలు ప్రమాదంలో చనిపోయిన వ్యక్తుల శవాలను ట్రక్కులలో కుప్పలుగా వేసి ఒకే దగ్గర ఖననం చేస్తున్న దృశ్యాలంటూ షేర్ చేస్తున్నారు
భారత దేశంలో ట్రక్కులలో శవాలను కుప్పలు తెప్పలుగా వేసి సామూహిక ఖననం చేస్తున్న దయనియమైన దృశ్యాలంటూ సోషల్ మీడియాలో ఒక…