
హిందూ దేవాలయాల్లోని సాయిబాబా విగ్రహాలను తొలగించాలంటూ దాఖలైన పిటిషన్పై స్పందించాల్సిందిగా తమిళనాడు ప్రభుత్వానికి మద్రాసు హైకోర్టు నోటీసులు మాత్రమే జారీ చేసింది, ఈ కేసు ఇంకా విచారణలో ఉంది
“హిందూ ఆగమశాస్త్రం ప్రకారం హిందూ దేవాలయాల్లో సాయిబాబా విగ్రహాలను ఉంచడం సరికాదని మద్రాసు హైకోర్టు హిందూ దేవాలయాల్లోని సాయిబాబా (సైఫోద్దీన్)…