‘నేషనల్ అసెట్ మానిటైజేషన్’ పైప్లైన్ ద్వారా కేంద్ర ప్రభుత్వం 6 లక్షల కోట్ల విలువైన ఆస్తులను అమ్మడం లేదు, కేవలం ఆ ఆస్తులను లీజుకిస్తుంది
ఇటీవల కేంద్ర ప్రభుత్వం ‘జాతీయ మానిటైజేషన్ పైప్లైన్’ అనే పథకం ద్వారా రైల్వే, విద్యుత్ మొదలైన రంగాలలోని ఆస్తులను లీజుకివ్వడం…