Browsing: Telugu

Fake News

పాకిస్థాన్‌ ఆర్ధిక సంక్షోభం నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీని, గాంధీని ఉద్దేశిస్తూ జయశంకర్ ఈ వ్యాఖ్యలు చేయలేదు

By 0

పాకిస్తాన్ ఆర్ధిక సంక్షోభం ఎదురుకుంటున్న నేపథ్యంలో ఆ దేశానికి సహాయం అందించే విషయమై విదేశాంగ మంత్రి జయశంకర్ స్పందిస్తూ కాంగ్రెస్…

Fake News

విజయ్ మాల్యా 2016లో బీజేపీకి రూ. 35 కోట్లను విరాళంగా ఇచ్చినట్టుగా షేర్ చేస్తున్న ఈ చెక్ నిజమైనది కాదు

By 0

బ్యాంకుల నుండి రూ. వేల కోట్ల రుణాలు తీసుకొని విదేశాలకు పరారైన విజయ్ మాల్యా, 2016లో బీజేపీకి రూ. 35…

Fake News

ఈ వీడియోలో కారు అద్దాన్ని పదునైన సిరామిక్ ముక్కలతో పగులకొట్టారు, ఉప్పుతో కాదు

By 0

ఉప్పుని నోటిలో వేసుకొని ఉమ్మితో కలిపి కారు అద్దంపై విసిరితే అద్దం పగిలిపోతుందని చెప్తూ ఆ విధానాన్ని చూపే వీడియో…

Fake News

సంబంధం లేని వీడియోని బ్రెజిల్ దేశంలో యేసు క్రీస్తుని హేళన చేసిన బైకర్లను అగ్ని దహించి వేసిన దృశ్యాలంటూ షేర్ చేస్తున్నారు

By 0

“బ్రెజిల్‌లో వార్షిక కార్నివాల్‌లో దేవుడిని ఎగతాళి చేయడంతో సంతృప్తి చెందకుండా, బైకర్ల గుంపు PRAYER (ప్రార్థన) చేస్తున్న వ్యక్తులను చంపడానికి…

Fake News

ఈ హెలికాప్టర్ ప్రమాదంలో వధూవరులు చనిపోలేదు; యథావిధిగా పెళ్లి కూడా జరిగింది.

By 0

తమ వివాహ వేదిక వద్దకు హెలికాప్టర్లో వధూవరులు వస్తున్నారని, అయితే ప్రమాదవశాత్తు హెలికాప్టర్ కూలిపోయి ఇద్దరూ మరణించారని చెప్తూ హెలికాప్టర్…

Fake News

వీడియోలోని దృశ్యాలు చేపను బాటిల్లో ఉంచిన 30 రోజుల తర్వాత చిత్రీకరించినవి, 24 గంటల తర్వాత కాదు

By 0

ఒక చేపని కూల్ డ్రింక్ పోసిన సీసాలో ఉంచి 24 గంటల తర్వాత చూడగా చేప పూర్తిగా కరిగిపోయిందంటూ, రోజూ…

Fake News

నోబెల్ శాంతి బహుమతి రేసులో మోదీ ఉన్నాడని నోబెల్ ప్రైజ్ కమిటీ సభ్యుడు ఆస్లే టోజే అనలేదు

By 0

నోబెల్ శాంతి బహుమతికి ప్రధాని మోదీ అతిపెద్ద పోటీదారు అని నోబెల్ ప్రైజ్ కమిటీ డిప్యూటీ లీడర్ ఆస్లే టోజే…

Fake News

ఈ వీడియోలో కనిపించే దృశ్యాలలో ఎక్కువ భాగం ద్వారకాకు సంబంధించినవి కావు

By 0

గుజరాత్‌కి పశ్చిమాన సముద్రగర్భంలో కలిసిపోయిందని భావిస్తున్న ద్వారకా నగరం 36,864 చ. కిమీ విస్తీర్ణంలో ఉండేదని, 9 లక్షల రాజభవనాలతో…

Fake News

చైత్ర నవరాత్రి, రామ నవమి పండుగలు ఘనంగా నిర్వహించాలని యూపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అఖిలేష్ యాదవ్ స్వాగతించారు

By 0

చైత్ర నవరాత్రి, శ్రీరామ నవమి పండుగ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించేందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో, ప్రతిపక్షనేత అయిన…

Fake News

భగవద్గీతను 6,7 తరగతుల NCERT పుస్తకాలలో పాఠ్యాంశాలుగా చేరుస్తామని అన్నపూర్ణ దేవి పార్లమెంటులో చెప్పలేదు

By 0

సెంట్రల్ సిలబస్‌లోని 6,7 తరగతులలో భగవద్గీతను పాఠ్యాంశంగా చేరుస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, అలాగే 11,12 తరగతులలో కూడా…

1 136 137 138 139 140 411