
2022లో వారణాసిలో ట్రైనింగ్ EVMల తరలింపును అడ్డుకున్న వీడియోను 2024 లోక్ సభ ఎన్నికలలో మధ్య ప్రదేశ్లో EVMలను దొంగిలిస్తున్న బీజేపీ కార్యకర్తలు అని షేర్ చేస్తున్నారు.
2024 లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో మధ్య ప్రదేశ్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లని (EVMలను) వ్యాన్లో దొంగలించి తీసుకెళ్తున్న బీజేపీ…