Browsing: Telugu

Fake News

ఇండోనేషియా యాత్రీకులు మక్కాను సందర్శించిన వీడియోను మక్కాలో రామాలయ ప్రాణప్రతిష్ట సంబరాలు అంటూ షేర్ చేస్తున్నారు

By 0

22 జనవరి 2024 నాడు అయోధ్యలో రామాలయ ప్రాణప్రతిష్ట జరిగిన నేపథ్యంలో మక్కాలో రాముడి ప్రాణప్రతిష్ట సంబరాలు జరిగాయంటూ ఒక…

Fake News

ఇది 2024 పార్లమెంట్ ఎన్నికలకు షెడ్యూల్ కాదు; యంత్రాంగాన్ని అప్రమత్తం చేసేందుకే ఊహాజనిత తేదీలతో విడుదల చేసిన ఒక ఇంటర్నల్ సర్కులర్‌ మాత్రమే

By 0

ఎన్నికల కమిషన్ 2024 పార్లమెంటు ఎన్నికల షెడ్యూలు విడుదల చేసిందని, ఏప్రిల్ 16న ఎన్నికలు జరుగనున్నాయని చెప్తూ ఢిల్లీ ప్రధాన…

Fake News

నవజాత శిశువులకు 21 రోజుల వరకు ప్రతీది తలక్రిందులగా కనిపిస్తుందని, మెదడు పని చేయదు అని చెప్పడానికి సరైన శాస్త్రీయ ఆధారాలు లేవు

By 0

అప్పుడే పుట్టిన పసిబిడ్డలకి 21 రోజుల వరకు ప్రతీది తలక్రిందులగా కనిపిస్తుందని, వారి మెదడు పని చేయదు అని చెప్తున్న…

Fake News

గణతంత్ర దినోత్సవం రోజు ఎలాంటి సెక్యూరిటీ లేకుండా కశ్మీర్‌కు వస్తానని మోదీ ఛాలెంజ్ చేసినట్టు ఒక సంబంధం లేని వీడియోను షేర్ చేస్తున్నారు

By 0

మరో రెండు రోజుల్లో దేశం 75వ గణతంత్ర దినోత్సవం జరుపుకోనున్న నేపథ్యంలో ప్రధాని మోదీ పార్లమెంట్‌లో మాట్లాడుతూ  బహిరంగ ఛాలెంజ్…

Fake News

సుప్రీంకోర్టు ఆర్య సమాజ్‌ జారీ చేసిన వివాహ ధృవీకరణ పత్రం చట్టబద్ధతను ప్రశ్నించిందే తప్ప ఆర్య స‌మాజ్‌లో జరిగిన పెళ్లిని కాదు

By 0

ఇక నుండి ఆర్య సమాజ్‌లో పెళ్లి చేసుకోవడం కుదరదని, ఎందుకంటే ఆర్య సమాజ్‌లో జారీ చేసిన పెళ్లి సర్టిఫికేట్‌లను గుర్తించబోమని…

Fake News

2019 లోక్‌సభ ఎన్నికల సందర్భంగా 20 లక్షల ఈవీఎంలు కనిపించడం లేదన్న వార్తల్లో నిజం లేదని ఈసీ అప్పట్లోనే స్పష్టం చేసింది.

By 0

2019 లోక్‌సభ ఎన్నికల సందర్భంగా, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ల (EVMలు) విశ్వసనీయతకి సంబంధించి, 50 శాతం VVPATలను EVM ఫలితాలతో…

Fake News

ఆరు నెలల క్రితం గ్రేటర్ నోయిడాలో జరిగిన కలశ యాత్రకు సంబంధించిన దృశ్యాలను అయోధ్యకు ముడిపెడుతూ షేర్ చేస్తున్నారు

By 0

అప్‌డేట్ (23 జనవరి 2024): సీతాదేవి కోసం తన పుట్టిల్లు నేపాల్ నుండి అయోధ్య రామ మందిరానికి కానుకలు పంపుతున్నారని…

Fake News

సంబంధం లేని థాయ్‌లాండ్‌ కోతుల గుంపు వీడియోను అయోధ్యకు ఆపాదిస్తూ తప్పుగా షేర్ చేస్తున్నారు.

By 0

అయోధ్యలో శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొనడం కోసం కదిలి వచ్చిన వానర సైన్యం (కోతుల గుంపు) అని చెప్తూ…

Fake News

గత ఏడాది జగన్నాథ రథయాత్ర అప్పటి ఫోటోని ఇటీవల అయోధ్య రామ మందిరానికి వెళ్తున్న ప్రజల ఫోటో అని తప్పుగా షేర్ చేస్తున్నారు.

By 0

22 జనవరి 2024 నాడు అయోధ్యలో రామ మందిర ప్రాణ ప్రతిష్ట జరిగిన సందర్భంలో, ఈ మందిరానికి వెళ్తున్న భక్తుల…

1 82 83 84 85 86 415