‘పాకిస్థాన్కు కోట్లలో కోవిడ్-19 వ్యాక్సిన్ డోసులు పంపి, మహారాష్ట్రకు కేవలం 7.5 లక్షల డోసులు పంపిన మోదీ ప్రభుత్వం’ అని తప్పుగా ప్రచారం చేస్తున్నారు
‘పాకిస్థాన్కు 4.5 కోట్ల డోసులు వ్యాక్సిన్ పంపిన మోడీ, ఇండియాలోని పాజిటివ్ కేసుల్లో 60% కేసులు ఉన్న మహారాష్ట్రకు 7.5…