Coronavirus, Coronavirus Telugu, Fake News, Telugu
 

ఈ వీడియోలో ఒడ్డుకి కొట్టుకు వచ్చిన మృతదేహాలు 2014లో పడవ ప్రమాదంలో మరణించిన ఆఫ్రికా వలసదారులవి

0

COVID-19 సోకి మరణించిన వారి మృతదేహాలను కొన్ని దేశాలు సముద్రాలలోకి విసిరేస్తున్నాయనే క్లెయిమ్ తో మృతదేహాలు ఒడ్డుకు వచ్చిన వీడియోను సోషల్ మీడియా లో ప్రచారం చేస్తున్నారు. కానీ, ఆ వీడియో ఐదేళ్ల ముందు తీసినది అని FACTLY విశ్లేషణలో తేలింది. ఆగస్టు 2014 లో ఆఫ్రికాకు చెందిన  వలసదారులతో ఉన్న ఒక పడవ యూరప్ కు వెళ్లే దారిలో లిబియా తీరంలో మునిగిపోయింది.  ఆ వీడియో ఆ ఘటనలో చనిపోయిన వారి మృతదేహాలు లిబియాలోని బీచ్‌ ఒడ్డుకు కొట్టుకు రావడం చూపిస్తుంది. 

సోర్సెస్:
క్లెయిమ్: ఫేస్బుక్ పోస్ట్ (ఆర్కైవ్డ్)
ఫాక్ట్:
1. న్యూస్ వీడియో – https://www.youtube.com/watch?v=Su9HqWj1Wt4
2. న్యూస్ ఆర్టికల్ – https://www.euronews.com/2014/08/25/dozens-of-migrant-bodies-are-washed-ashore-in-libya
3. న్యూస్ ఆర్టికల్ – https://arabi21.com/story/771519

‘మీకు తెలుసా’ సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

Comments are closed.

scroll