
గణతంత్ర దినోత్సవం రోజు ఎలాంటి సెక్యూరిటీ లేకుండా కశ్మీర్కు వస్తానని మోదీ ఛాలెంజ్ చేసినట్టు ఒక సంబంధం లేని వీడియోను షేర్ చేస్తున్నారు
మరో రెండు రోజుల్లో దేశం 75వ గణతంత్ర దినోత్సవం జరుపుకోనున్న నేపథ్యంలో ప్రధాని మోదీ పార్లమెంట్లో మాట్లాడుతూ బహిరంగ ఛాలెంజ్…