
2020 ఢిల్లీ అల్లర్ల వీడియో పెట్టి, కర్ణాటకలో ‘వేలాది మంది ముస్లింలు హిందువుల షాపులు,ఇళ్లపై దాడి చేస్తున్నారు’ అని షేర్ చేస్తున్నారు.
“హిజాబ్ వర్సెస్ కాషాయం!! వేలాది మంది ముస్లింలు హిందువుల షాపులు, ఇళ్లపై దాడి చేసి దోచుకుంటున్న దృశ్యాలు……,” అని చెప్తూ…