Coronavirus, Coronavirus Telugu, Fake News, Telugu
 

క్విక్ చెక్: 2019 శ్రీలంకలో తీసిన ఫోటో పెట్టి, తాజాగా కొరోనా వైరస్ నుండి దేశాన్ని కాపాడడం కోసం చర్చిలో మోడీ ప్రార్థనలు చేస్తున్నట్టు షేర్ చేస్తున్నారు

0

చర్చిలో మోడీ చేతులు జోడించి నిల్చున్న ఫోటో పెట్టి, దేశాన్ని కొరోనా నుండి కాపాడడం కోసం మొదటి సారిగా మోడీ చర్చికి వచ్చి ప్రార్థన చేసినట్టుగా సోషల్ మీడియా లో షేర్ చేస్తున్నారు. అయితే, ఆ ఫోటో సెయింట్ ఆంథోనీ చర్చిలో జరిగిన సీరియల్ బాంబు దాడుల్లో మరణించిన వారికి మోడీ 2019 లో శ్రీలంక పర్యటన లో నివాళులర్పించినప్పుడు తీసినట్టు FACTLY విశ్లేషణలో తేలింది.

సోర్సెస్:
క్లెయిమ్: ఫేస్బుక్ పోస్ట్ (ఆర్కైవ్డ్)
ఫాక్ట్: https://www.indiatoday.in/india/story/pm-narendra-modi-sri-lanka-visit-st-anthony-s-church-1545331-2019-06-09
https://twitter.com/narendramodi/status/1137611919815090176

‘మీకు తెలుసా’ సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

Comments are closed.

scroll