
2019లో రాజస్థాన్లో బీజేపీ కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణను, బీజేపీ వారిని పరిగెత్తించి తరుముతున్న ఉత్తరాది రాష్ట్రాల ప్రజలు అని అంటున్నారు.
“బీజేపీ వారిని పరిగెత్తించి తరుముతున్న ఉత్తరాది రాష్ట్రాల ప్రజలు” అంటూ ఒక వీడియోతో ఉన్న పోస్టును సోషల్ మీడియాలో బాగా…