
2024 పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో అసదుద్దీన్ ఒవైసీని కొందరు పూజారులు సన్మానించిన ఫోటోను అసదుద్దీన్ గుడికి వెళ్లి అర్చన చేసినట్లుగా ప్రచారం చేస్తున్నారు
2024 పార్లమెంట్ ఎన్నికల ప్రచారం సందర్భంగా అసదుద్దీన్ ఒవైసీ గుడికి వెళ్లి అర్చన చేయించుకున్నారు అని చెప్తూ ఫోటో ఒకటి…