
పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్ అకస్మాత్తుగా జీలం నదిలోకి నీటిని విడుదల చేయడంతో పాకిస్తాన్లో వరదలు సంభవించాయి అంటూ సంబంధంలేని వీడియోలను షేర్ చేస్తున్నారు
22 ఏప్రిల్ 2025న కశ్మీర్లోని పహల్గామ్లో పర్యాటకులపై ఉగ్రవాద దాడి జరిగింది. ఈ ఘటనలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు (ఇక్కడ, ఇక్కడ).…