Browsing: Telugu

Fake News

చిరుతలు ఒక జింకను వేటాడుతున్న ఫోటోని ఒక తప్పుడు కథనంతో షేర్ చేస్తున్నారు.

By 0

ఒక జింకను కొన్ని చిరుత పులులు వేటాడుతున్న ఫోటో (ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ) ఒకటి సోషల్ మీడియాలో వైరల్…

Fake News

తెలంగాణ ప్రభుత్వం మైనారిటీ విద్యార్థులకే కాకుండా SC, ST, BC, EBC వర్గాలకు చెందిన విద్యార్థులకు కూడా విదేశాల్లో చదువుకునేందుకు స్కాలర్‌షిప్‌లను అందిస్తోంది

By 0

“తెలంగాణ ప్రభుత్వం మైనారిటీ విద్యార్థులకు మాత్రమే విదేశాల్లో చదువుకోవడానికి స్కాలర్‌షిప్‌లను అందజేస్తుంది” అని చెప్తున్న పోస్టు ఒకటి సోషల్ మీడియాలో…

Fake News

వాయనాడ్‌లో ప్రియాంక గాంధీ గెలుపు కోసం కాంగ్రెస్ కార్యకర్త ఆవును చంపాడని పేర్కొంటూ సంబంధం లేని వీడియోను షేర్ చేస్తున్నారు

By 0

13 నవంబర్ 2024న జరిగిన వయనాడ్ పార్లమెంట్ ఉప ఎన్నికలో ప్రియాంక గాంధీ విజయం సాధించారు (ఇక్కడ). ఈ నేపథ్యంలో,…

Fake News

అమెరికాలో ఒక కళాకారుడు నిర్మించిన రాతి నిర్మాణాన్ని, నర్మదా నదిలో సహజంగా ఏర్పడిన నిర్మాణంగా తప్పుగా క్లెయిమ్ చేస్తున్నారు

By 0

నర్మదా నదిలో శాస్త్రానికి మించిన ఒక అద్భుతం ఉంది అని చెప్తూ, ఒక రాయి మీద మూడు గుండ్రని రాళ్లు…

Fake News

చంద్రబాబు గురించి అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పకుండా వై.ఎస్. జగన్ లేచి వెళ్లిపోయినట్లు ఎడిట్ చేసిన వీడియోను షేర్ చేస్తున్నారు

By 0

“ఇటీవల ఓ విలేకరుల సమావేశంలో వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ను ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గురించి ఓ ప్రశ్న…

Fake News

బంగ్లాదేశ్‌ కోర్టు వద్ద హత్య చేయబడ్డ ముస్లిం వ్యక్తి చిన్మోయ్ కృష్ణదాస్‌ తరపు న్యాయవాది కాదు

By 0

బంగ్లాదేశ్‌లో ఇస్కాన్ మాజీ సభ్యుడు చిన్మోయ్ కృష్ణదాస్‌పై నమోదైన దేశద్రోహం కేసులో స్థానిక కోర్టు ఆయనకు బెయిల్ నిరాకరించడంతో హింసాత్మక…

Fake News

మహబూబాబాద్‌ మహా ధర్నా సభలో ‘గో బ్యాక్ కేటీఆర్’ అని ప్రజలు నినాదాలు చేశారని ఒక ఎడిట్ చేసిన వీడియోను షేర్ చేస్తున్నారు

By 0

లగచర్ల సంఘటనకి నిరసనగా, 25 నవంబర్ 2024న మహబూబాబాద్‌లో బీఆర్ఎస్ నిర్వహించిన మహా ధర్నా కార్యక్రమంలో ‘గో బ్యాక్ కేటీఆర్’…

Fake News

గయానా సంప్రదాయం ప్రకారం తామర ఆకులో ఆహారం తింటున్న PM మోదీ ఫోటోలను కార్తీక మాసం సందర్భంగా గయానా అధ్యక్షుడి ఏర్పాట్లు అంటూ షేర్ చేస్తున్నారు

By 0

కార్తీక మాసం మొత్తం అరటి ఆకులో భోజనం చేసే అలవాటు ఉన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి, గయానా అధ్యక్షుడు…

Fake News

2024 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ధూలే రూరల్ నియోజకవర్గంలోని అవధాన్ గ్రామంలో కాంగ్రెస్ అభ్యర్థి కునాల్‌బాబా పాటిల్‌కు 1,057 ఓట్లు వచ్చాయి

By 0

23 నవంబర్ 2024న, భారత ఎన్నికల సంఘం (ECI) 2024 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను ప్రకటించింది. ఈ ఎన్నికలలో…

1 20 21 22 23 24 404