Browsing: Telugu

Fake News

నేపాల్‌లో జరిగిన Gen-Z నిరసనలకు సంబంధించిన ఒక వీడియోను, నవంబర్ 2025లో బీహార్ ఎన్నికల తర్వాత జరిగిన నిరసన దృశ్యాలు అని తప్పుగా షేర్ చేస్తున్నారు

By 0

2025 బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA) నిర్ణయాత్మక విజయాన్ని సాధించింది, 243 సీట్లలో 202 సీట్లను…

Fake News

2025 బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు వ్యతిరేకంగా బీహార్ ప్రజలు భారీ నిరసనలు నిర్వహిస్తున్నారని పేర్కొంటూ సంబంధం లేని వీడియోలను షేర్ చేస్తున్నారు

By 0

14 నవంబర్ 2025న బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ సారథ్యంలోని NDA కూటమి రాష్ట్రంలోని 243 స్థానాలకు…

Deepfake

భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్, హోంమంత్రి అమిత్ షాకు ఇటీవల వంగి దండాలు పెట్టారని చెప్తూ ఒక AI-జనరేటెడ్ వీడియోను షేర్ చేస్తున్నారు

By 0

భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్, హోంమంత్రి అమిత్ షాకు నమస్కరిస్తున్న  వీడియో (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ) ఒకటి…

Fake News

2025 బీహార్ ఎన్నికల్లో ఓటర్ల సంఖ్యకు మించి ఓట్లు పోల్ అయ్యాయని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదు

By 0

14 నవంబర్ 2025న బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ సారథ్యంలోని NDA కూటమి రాష్ట్రంలోని…

Fact Check

2004లో మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని UPA ప్రభుత్వం POTA చట్టాన్ని రద్దు చేసి, దాని స్థానంలో UAPA చట్టంలో మార్పులు చేసింది

By 0

“2002లో వాజ్‌పేయి ప్రభుత్వం ఉగ్రవాదాన్ని నిరోధించటానికి పోటా చట్టాన్ని తీసుకువచ్చింది. మన్మోహన్ అధికారంలోకి వచ్చిన వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం ఉగ్రవాదులను…

Fake News

బాలీవుడ్ నటుడు ధర్మేంద్ర ఆసుపత్రి నుంచి ఇంటికి చేరుకున్న తర్వాత తీసిన దృశ్యాలని చెప్తూ, డిసెంబర్ 2024 నాటి వీడియోను తప్పుగా షేర్ చేస్తున్నారు

By 0

బాలీవుడ్ నటుడు ధర్మేంద్ర శ్వాస సంబంధిత అనారోగ్య కారణాల వల్ల ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో గత కొద్ది రోజులుగా…

Fake News

ఒక మహిళ గొలుసును దొంగిలిచిన దొంగలను పోలీసులు తీసుకొచ్చి ఆమెకు క్షమాపణలు చెప్పించిన ఈ ఘటన మహారాష్ట్రలో జరిగింది

By 0

“ఉత్తర ప్రదేశ్ లో యోగీ జీ పాలన రామరాజ్యాన్ని తలపిస్తుంది…. తప్పు చేసిన వాడికి గంటల వ్యవధిలో గతం గుర్తొచ్చేలా…

Fake News

03 నవంబర్ 2025న జైపూర్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదానికి కారణమైన ట్రక్ డ్రైవర్ పేరు కళ్యాణ్ మీనా; అతను ముస్లిం కాదు

By 0

03 నవంబర్ 2025న, రాజస్థాన్ రాజధాని జైపూర్‌లోని లోహమండి ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో కనీసం…

Fake News

ఆవు మీద తెలుపు చారలు గీయడం వల్ల వాటిని కీటకాలు కుట్టకుండా ఉంటాయా అనే పరిశోధనకు, బయాలజీలో ఇగ్ (Ig®) నోబెల్ ప్రైజ్ వచ్చింది, 2025 నోబెల్ ప్రైజ్ కాదు

By 0

గేదెల మీద తెలుపు రంగు చారలు గీయడం వల్ల జపాన్‌కు చెందిన శాస్త్రవేత్తలకు 2025 నోబెల్ ప్రైజ్ వచ్చిందని చెప్తున్న…

1 2 3 431