1992లో హైదరాబద్లోని హుస్సైన్ సాగర్లో గౌతమ బుద్ధుని విగ్రహం ప్రతిష్ట చేసినప్పుడు తీసిన దృశ్యాలని చెప్తూ ఒక AI-జనరేటెడ్ వీడియాని షేర్ చేస్తున్నారు.
‘1992 సంవత్సరం భాగ్యనగరం (హైదరాబాద్) హుస్సేన్ సాగర్ ట్యాంక్ బండ శ్రీ గౌతమబుద్దుని విగ్రహం ప్రతిష్ట చూడని వారు ఇప్పుడు…

