
2021 నాటి ఒక పాత, సంబంధం లేని వీడియోను, ఇటీవల పాకిస్తానీలు డబ్బు తీసుకోవడానికి బ్యాంకుల వద్ద క్యూలో నిలబడుతున్న దృశ్యాలని తప్పుగా షేర్ చేస్తున్నారు
22 ఏప్రిల్ 2025న పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడిలో 25 మంది భారతీయులు, ఒక నేపాలీ పౌరుడు ప్రాణాలు కోల్పోయిన…