
పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత భారత సైన్యం చేపట్టిన ఉగ్రవాద నిర్మూలన చర్యలకు సంబంధించిన దృశ్యాలంటూ సంబంధంలేని పాత వీడియోలను షేర్ చేస్తున్నారు
22 ఏప్రిల్ 2025న కశ్మీర్లోని పహల్గామ్లో పర్యాటకులపై ఉగ్రవాద దాడి జరిగింది. ఈ దాడికి తామే పాల్పడినట్టు ఉగ్రవాద సంస్థ ది రెసిస్టెన్స్…