Author Akshay Kumar Appani

Fake News

2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ‘PTI’ సంస్థ ఎలాంటి ప్రీపోల్ సర్వే ఫలితాలను విడుదల చేయలేదు, ఈ వైరల్ స్క్రీన్ షాట్ ఫేక్

By 0

13 మే 2024న జరగనున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో YSRCPకి 145 సీట్లు, TDP-JSP-BJP(NDA) కూటమికి 29 సీట్లు, కాంగ్రెస్…

Fake News

ఇటీవల రాంచీలో జరిగిన ED సోదాలకు సంబంధించిన వీడియోను ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్థి సి.ఎం.రమేష్‌కు ముడిపెడుతూ షేర్ చేస్తున్నారు

By 0

ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ, 2024 పార్లమెంట్ ఎన్నికలు 13 మే 2024న జరగనున్న నేపథ్యంలో అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గానికి కూటమి తరపున…

Fake News

2018లో ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన నిరసనలో కొందరు మహిళలు గుండు చేయించుకుంటున్న వీడియోను ఇటీవల జరిగిన సంఘటనగా షేర్ చేస్తున్నారు

By 0

బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా 2024లో జరిగిన ఒక నిరసనలో కొంత మంది మహిళలు బీజేపీ ప్రభుత్వంపై తమ వ్యతిరేకతను వ్యక్తం…

Fake News

2024 పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో అసదుద్దీన్ ఒవైసీని కొందరు పూజారులు సన్మానించిన ఫోటోను అసదుద్దీన్ గుడికి వెళ్లి అర్చన చేసినట్లుగా ప్రచారం చేస్తున్నారు

By 0

2024 పార్లమెంట్ ఎన్నికల ప్రచారం సందర్భంగా అసదుద్దీన్ ఒవైసీ గుడికి వెళ్లి అర్చన చేయించుకున్నారు అని చెప్తూ ఫోటో ఒకటి…

Fake News

2019లో జనసేన విశాఖపట్నంలో నిర్వహించిన లాంగ్ మార్చ్‌కు సంబంధించిన వీడియోను పిఠాపురంలో పవన్ కళ్యాణ్ నామినేషన్ ర్యాలీ వీడియో అంటూ తప్పుగా షేర్ చేస్తున్నారు

By 0

2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జనసేన అధినేత, సినీనటుడు పవన్ కళ్యాణ్ 23 ఏప్రిల్…

Fake News

2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తూర్పు గోదావరి జిల్లాలోని అన్ని నియోజికవర్గాల్లో వైసీపీ గెలుస్తుందని భారీగా బెట్టింగ్‌లు జరుగుతున్నాయని చెప్తూ ‘Way2News’ కథనం ప్రచురించలేదు

By 0

“2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తూర్పు గోదావరి జిల్లాలోని అన్ని నియోజికవర్గాల్లో వైసీపీ గెలుస్తుందని భారీగా బెట్టింగ్‌లు సాగుతున్నాయి, టీడీపీ…

Fake News

2013 ఉత్తరాఖండ్ వరదల్లో మరణించిన వారి సంఖ్య 25000 కాదు, అధికారిక గణాంకాల ప్రకారం మరణించిన వారి సంఖ్య సుమారు 5000

By 0

2013లో ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్‌ను అతలాకుతలం చేసిన ఆకస్మిక వరదల గురించి మాట్లాడుతూ ఈ వరదల కారణంగా 25,000 మంది మరణించినారని,…

Fake News

YSRCP ఎన్నికల మేనిఫెస్టో విడుదల కార్యక్రమాన్ని చంద్రబాబు చూస్తున్నట్లుగా షేర్ చేస్తున్న ఈ ఫోటో మార్ఫింగ్ చేయబడింది

By 0

27 ఏప్రిల్ 2024న ఏపీ సీఎం, YSRCP అధినేత వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి YSRCP 2024 అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టో…

1 38 39 40 41 42 61