Browsing: Telugu

Fake News

మధ్యప్రదేశ్‌లో ఇటీవల 3.35 లక్షల టన్నుల బంగారం దొరికిందని వస్తున్న పుకార్లలో వాస్తవం లేదు

By 0

‘మధ్యప్రదేశ్‌లో 3.35 లక్షల టన్నుల బంగారు ఖనిజ భాండారం కనుగొనబడింది. ఇది భారత ఆర్థిక వ్యవస్థకు, ప్రపంచ స్థాయిలో మన…

Fake News

ఈజిప్టు మ్యూజియంలో 4,500 సంవత్సరాల నాటి శ్రీకృష్ణుడు-కుచేలుడి చిత్రం ఉందనే వాదనలో నిజం లేదు

By 0

4,500 సంవత్సరాల పూర్వం నాటి శ్రీకృష్ణ – కుచేలుడి చిత్రం ఈజిప్టులోని మ్యూజియంలో ప్రదర్శనలో ఉందని చెప్తూ సోషల్ మీడియాలో…

Fake News

2016లో దుబాయ్‌లో జరిగిన ఎమిరేట్స్ EK521 విమాన ప్రమాదాన్ని 2025లో జరిగినట్లుగా షేర్ చేస్తున్నారు

By 0

తిరువనంతపురం నుంచి దుబాయ్ వెళ్లిన ఎమిరేట్స్ EK521 విమానం క్రాష్ ల్యాండ్ అవ్వడం వలన మంటలు చెలరేగాయని చెప్తూ ఒక…

Fake News

“కేసీఆర్‌ను టచ్ చేస్తే తెలంగాణ తగలబడిపోతుంది” అని వ్యాఖ్యానించింది కాంగ్రెస్ నేత T. జీవన్ రెడ్డి కాదు; ఈ వ్యాఖ్యలు చేసింది బీఆర్‌ఎస్‌ నేత A. జీవన్‌రెడ్డి

By 0

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలు జరిగాయని జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ (పిసి ఘోష్) కమిషన్ తేల్చిందని తెలంగాణ ప్రభుత్వం…

Fake News

ధర్మస్థలలో దొరికిన అస్థిపంజరాలు అంటూ ఫ్రాన్స్‌కు చెందిన పాత ఫోటోని తప్పుగా షేర్ చేస్తున్నారు

By 0

కర్ణాటకలోని ధర్మస్థల పట్టణంలో 1995-2014 మధ్య కాలంలో అనేక మంది మహిళలు, యువతులు హత్యకు గురయ్యారని, వారి మృతదేహాలను తానే…

Fake News

ఈ వైరల్ వీడియో తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయంపై నేషనల్ జియోగ్రాఫిక్ ఛానల్ చిత్రీకరించిన డాక్యుమెంటరీ దృశ్యాలను చూపించదు

By 0

‘‘కేంద్ర ప్రభుత్వ అనుమతితో నేషనల్ జియోగ్రాఫిక్ ఛానల్ చిత్రీకరించిన ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి బాలాజీ ఆలయ దృశ్యాలను చూపిస్తున్న వీడియో ఇది’’…

Fake News

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హైడ్రా పరిధి నుంచి శాసనసభ్యులను మినహాయించారంటూ ఒక నకిలీ న్యూస్ పేపర్ క్లిప్ ప్రచారంలో ఉంది

By 0

హైదరాబాద్ నగర పరిధిలో విపత్తు నిర్వహణ, ప్రభుత్వ ఆస్తుల రక్షణ కోసం 2024లో స్వతంత్ర సంస్థగా ఏర్పాటైన హైడ్రాకి (HYDRAA)…

Fake News

విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరించడం లేదని కేంద్ర ప్రభుత్వం 01 ఆగస్ట్ 2025న రాజ్యసభలో స్పష్టం చేసిందనే వార్తలో నిజం లేదు

By 0

విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరించడం లేదని కేంద్ర ప్రభుత్వం 01 ఆగస్ట్ 2025న రాజ్యసభలో స్పష్టం చేసింది అని చెప్తూ…

Fake News

2024 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో EVM స్కామ్ జరిగిందని అఖిల భారత తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సయోని ఘోష్ పార్లమెంటులో అన్నారని చెప్తూ, ఒక సంబంధం లేని వీడియోని షేర్ చేస్తున్నారు

By 0

తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ సయోని ఘోష్ 2024 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో EVM స్కామ్ జరిగిందని పార్లమెంటులో అన్నారని చెప్తూ,…

1 14 15 16 17 18 434