ముస్లిం రిజర్వేషన్ల రద్దుపై త్వరలో జనసేన, బీజేపీతో కలిసి ఉమ్మడి ప్రకటన చేస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించారు అని చెప్తూ “Way2News” కథనం ప్రచురించలేదు
25 ఏప్రిల్ 2024న ఉండవల్లిలోని బాబు నివాసంలో కేంద్ర మంత్రి, బీజేపీ నేత పీయూష్ గోయల్ చంద్రబాబును కలిశారు (ఇక్కడ…