
17 డిసెంబర్ 2024న అంబేడ్కర్పై అమిత్ షా చేసిన వ్యాఖ్యల తర్వాత మందకృష్ణ మాదిగ అమిత్ షాను శాలువాతో సత్కరించారు అని పేర్కొంటూ పాత ఫొటోను షేర్ చేస్తున్నారు
17 డిసెంబర్ 2024న రాజ్యాంగం పై చర్చ సందర్భంగా రాజ్యసభలో అమిత్ షా మాట్లాడుతూ, “ఇప్పుడు ప్రతిపక్షాలు అంబేడ్కర్, అంబేడ్కర్,…